end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

రైలు ప్రమాదం… ఐదు మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నుండి పలాస వైపు వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ టెక్నికల్‌ కారణాల వల్ల జి...

Omicron XE … కేంద్రం హెచ్చరిక

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య...

సీనియర్‌ నటుడు బాలయ్య మృతి

తెలుగు సినీమా ప్రముఖ సీనియర్‌ నటుడు బాలయ్య (94) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బాలయ్య పూర్తిపేరు మన్నవ బాలయ్య. గుంటూరు జిల్లాలోని...

బస్‌ ఛార్జీలు మళ్లీ పెంపు

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసి మరోసారి షాక్‌ ఇచ్చింది. బస్‌ ఛార్జీలు పెంచుతున్నట్లు శుక్రవారం తెలంగాణ ఆర్టీసి ప్రకటించింది. పెరిగిన ఇంధన ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి వర్గాలు వెల్లడించాయి. దేశ...

దేశంలో కరోనా నాలుగో దశ ?!

ముంబైల్‌లో ఒమిక్రాన్‌ XE తొలి కేసు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మరో భయంకర వార్త వినాల్సి వచ్చింది. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ XE ముంబైలో తొలి కేసు నమోదైంది. దీంతో...

రోడ్డు ప్రమాదంలో ఎంపీపీ మృతి

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షురాలి ప్రాణం పోయింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఎంపిపి ప్రసన్నలక్ష్మీ మంగళవారం నాడు ఎంపిడిఓ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం...

భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ అరెస్టు

పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన కొర్పోరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్‌ మీడియాలో...

ప్రేమ విఫ‌ల‌మై యువ‌తి ఆత్మ‌హ‌త్య

మెట్రో రైల్వేస్టేష‌న్‌పై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌ హైద‌రాబాద్‌లోని ESI మెట్రో స్టేష‌న్‌పై నుండి ఓ యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో తీవ్ర గాయాలై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే యువ‌తి...

డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక మలుపు

రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌లు రద్దు హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్‌ కలకలం రేపోతోంది. తాజాగా బడా నాయకుల కుమారులు, సెలబ్రెటీలు, ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పిల్లలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో సింగర్‌ రాహుల్‌...

నకిలీ రసీదులతో కోట్లు స్వాహా

రూ. 7 కోట్ల వరకు మోసంఇన్సూరెన్స్‌ ఏజెంట్ల నిర్వాకంరిటైర్డ్‌ ఉద్యోగులు, వృద్ధులే టార్గెట్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌లతో జర జాగ్రత్త. ఎందుకంటే నకిలీ రసీదులో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కొందరు బడా కంపెనీల బీమా ఏజెంట్లు....

గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఉగాది పండుగ రోజున ఏటూరునాగారం మండలం రోహీర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆకుదారి సాయివర్ధన్‌, సతీష్‌ బెడిక,...

సెల్‌ఫోన్‌తో విద్యుత్‌ షాక్‌ – యువకుడు మృతి

మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతుండగా ఘటన మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడొద్దు అని ఎన్నిమార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోరు. మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడుతున్న ఓ యువకుడికి షాక్‌ కొట్టి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -