end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

దీపావళి ధమాకా ఆఫర్..

మహేష్ ఫైర్ వర్క్స్ శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న మహేష్ ఫైర్ వర్క్స్ యజమాని దీపావళికి ధమాకా ఆఫర్‌ ప్రకటించాడు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి...

టీఆర్‌ఎస్‌ కార్యకర్త బలి.. అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘోర పరాజయం పొందడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే.. దుబ్బాక నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన...

Belly Fat:బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారా..?

ఈ తరం యువతను వేధిస్తోన్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్‌‌. దీన్ని త‌గ్గించుకోవడానిక‌న్నా క‌వ‌ర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు ప‌డుతూ ఉంటారు. ఎక్కువ‌గా తిన‌డం లేదా ఎక్కువ కేల‌రీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం...

ఈ ఘనత దుబ్బాక ప్రజలదే: రఘునందన్ రావు

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని పటాపంచలు చేసి, బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు స్పష్టమైన...

దేశంలో కొత్తగా 44,281 కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 44, 281 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. ఇందులో 4,94,657 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు...

బిహార్‌ జేడీయూ కూటమిదే..

124 సీట్లతో ఎన్డీయే విజయం 76 స్థానాల్లో ఆర్జేడీ గెలుపులెఫ్ట్‌ పార్టీల జోరు.. చతికిలపడిన కాంగ్రెస్‌5 స్థానాల్లో సత్తా చాటిన మజ్లిస్‌ పట్నా: చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ...

ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం: మంత్రి

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫలితాల‌ అనంతరం మంత్రి.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విజయాలకు...

పార్టీ ఓటమికి నాదే బాధ్యత

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక తుది ఫలితాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు....

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. దుబ్బాకలో బీజేపీ విక్టరీ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దుబ్బాక ఓటర్లు షాక్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలోసంచలన విజయం నమోదైంది. ముందు నుంచి అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సూపర్‌ వార్...

దేశీయ ఉత్పత్తులనే వాడండి: ప్రధాని

దేశీయంగా, ప్రాంతీయంగా తయారవుతున్న ఉత్పత్తులనే దివాళీ సందర్భంగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో...

ఢిల్లీ, జబల్‌పూర్ తర్వాత హైదరాబాద్‌లోనే..

భాగ్యనగరంలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభమయింది....

బిహార్‌ అసెంబ్లీ ఫలితాలు.. ఆధిక్యంలో జేడీయూ

ఇవాళ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. 124 స్థానాల్లో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -