end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

ఫీజు రీయెంబర్‌మెంట్స్‌పై ఏపీ కీలక నిర్ణయం

విద్యార్థులపై ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు...

భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..!

నిజాం కాలం నుంచి 1980 కాలం వరకు భాగ్యనగరంలో ‍డబుల్‌ డెక్కర్‌ బస్సులు రయ్‌ రయ్‌ మంటూ తిరిగేవి. ఎత్తుగా ఉండే ఆ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా ఉండేది. కాలక్రమేణా అవి...

ట్రంప్‌ కల.. కలగానే మిగిలిపోనుందా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గి, రెండో సారి వైట్‌హౌస్‌లో అడుగుపెడామనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కల.. కలగానే మిగిలేట్టుంది. ఎందుకంటే అతని ప్రత్యర్థి డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ విజయానికి చేరువలో ఉండగా.. ట్రంప్‌...

ఎన్నాళ్లీ ధిక్కారం: అమిత్ షా

కేంద్రహోంమంత్రి అమిత్‌ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ పర్యటనలో అమిత్‌ షా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు...

వాటిపైనే దృష్టి సారిస్తున్నాం: సైబరాబాద్‌ సీపీ

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున్న​ కేసులన్నీ వారివారి...

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ తొలిస్థానం

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ నగరం తొలిస్థానంలో ఉన్నదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్...

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు పల్టీ

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు(TS13EN9788) టైరు పేలిపోయి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. మాదాపూర్‌...

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు

రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌...

వికారాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్య

ప్రేమ విషయం ఇండ్లలో తెలిసిందని భయపడి పురుగులమందు తాగిన ప్రేమజంట వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో విషాధం చోటుచేసుకుంది. ప్రేమికులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతోఇరు కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి...

తిమింగలాలను రక్షించిన పర్యావరణ అధికారులు

అస్వస్థతో సముద్రంలో ఈదలేని తిమింగలాలుశ్రీలంక బీచ్‌ ఓడ్డుకు చేరిన వందకుపైగా తిమింగలాలుసహాయక చర్యలు చేపట్టిన పర్యావరణ, పోలీసు అధికారులు శ్రీలంక బీచ్‌లో చిక్కుకున్న 100 కి పైగా తిమింగలాలు రాత్రిపూట రక్షణ సహాయక చర్యలతో...

సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెక్స్‌ వర్కర్లకు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం పేదలకు, నిరుపేదలకు అందిస్తున్న రేషన్‌ సరుకులను ఇక నుండి సెక్స్‌ వర్కర్లకు కూడా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -