end
=
Thursday, March 26, 2026
Homeవార్తలు

వార్తలు

ఆరోగ్యంగా కేంద్ర మంత్రి అమిత్‌షా

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయనకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని...

Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి

వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...

గోనె సంచిలో మహిళ మృతదేహం !

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లో ఫుట్‌పాత్‌పై లభ్యం మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ 2లో ఫుట్‌పాత్‌పై...

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

హోం కార్యంటైన్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...

బస్తాలకొద్ది అంబర్ ప్యాకెట్లు…!

అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్‌ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్‌...

దళిత రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై ఓ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వే నెంబర్‌‌ 116లో 15ఎకరాల...

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం ‌

ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది...

ట్రంప్‌ లా చేయను..

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరోసారి...

బర్తే డే పార్టీలో అపశృతి

చైనాలో ఓ రెస్టారెంట్‌ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌...

వరదలో చిక్కుకున్న మహిళ

రక్షించిన వైమానిక దళం కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాష్ర్టంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ర్టంలోని వరదలు, వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. సెహోర్‌లోని సోమల్వాడలో...

‘మన్ కీ బాత్’లో మోది ప్రసంగం

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోది ప్రసంగిచారు. మోది ప్రసంగిస్తూ ప్రతి పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలన్నారు. కరోనాతో పాటు రైతుల అంశాలపై ప్రస్తావించారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని ప్రసంగించారు....

అనుమానాస్పదంగా మహిళ మృతి

నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -