కరోనా వైరస్ వల్ల చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలసుబ్రహ్మణ్యం కాస్త కోలుకున్నాడని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో ద్వారా తెలిపారు. తన తండ్రి బాలు చికిత్సకు సహకరిస్తున్నాడని, ఎన్నో...
ప్రేమ విషయాన్ని దాచిపెట్టిన వధువుపెళ్లైన రెండు గంటలకే పెటాకులుప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ, న్యూసెన్స్ కేసు నమోదువధువు దివ్య స్వధార్ హోంకు తరలింపు
అవును, వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. కానీ వధువు తన కుటుంబం...
రాఘవేంద్ర లాడ్జీపై పోలీసుల దాడులుసినీ ఆర్టిస్టులతోపాటు నలుగు విటులు రిమాండ్
హైదరాబాద్ః సినీమా జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు లాడ్జీపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల...
అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....
వడ్డీలు మాఫీ చేసే దిశగా ఆలోచించాలని కేంద్రానికి సూచన
కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల దేశంలో ప్రజల జీవనంపై చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం...
కరోనా వైరస్తో జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి
కరోనా మహమ్మారికి జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి బుధవారం తెల్లవారుజామున మరణించారు. కరోనా వైరస్ సోకి వారం రోజుల క్రితం ఆయన కరీంనగర్లోని ప్రైవేటు...
తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం
దేశంలో కరోనా వైరస్ వల్ల మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత...
టచ్ ఎలర్జీ గురించి విన్నారా ఎప్పుడైనా విని వుండురు ఎందుకంటే ఉంటే గింటే ఫుడ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఉన్నోళ్లను విన్నాం. ఇంకా చెప్పాలంటే స్కిన్ ఎలర్జీ కూడా వినే ఉన్నాం.
అదేంటి ఈ...
భద్రాచలంలో రూ.కోటి విలువ గల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీఐ వినోద్, ఎస్ఐ మహేశ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఐచర్ వాహనం,...
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్లో మొదటి ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదు. చివరికి భారత సైన్యంలోని చాలా మందికి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న...