end
=
Wednesday, February 18, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కుత్బుల్లాపూర్‌ నుంచే కేటీఆర్ ఎన్నికల ప్రచారం

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలతో నగరంలో ఎన్నికల ప్రచారం హడావుడి ప్రారంభమైంది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరపున రంగంలోకి దిగనున్నారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున...

గ్రేటర్‌లో గెలిస్తే.. వరదసాయం రెట్టింపు

తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే.. నగరంలో అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు వరద సాయం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే రెట్టింపు ఇస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు....

గ్రేటర్‌లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయా..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా..? అంటే ఔననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇవాళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,...

తొలి జాబితా రిలీజ్‌ చేసిన టీఆర్ఎస్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు...

బీజేపీ ఓ దగాకోర్‌ పార్టీ: సీఎం

కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బద్మాష్‌ బీజేపీ ఓ దగాకోర్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం,...

దళితులకు అండగా ఉంటాం: శ్రీరామ్ చక్రవర్తి

హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దళితలకు 40 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని అధికార పార్టీ నేతలకు చెందిన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని, దళితులకు కేటాయించిన...

గుట్కా దందాపై పోలీసుల పంజా

భారీగా అక్రమ గుట్కా స్వాధీనం ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారంపై పట్టణ పోలీసులు తమదైన శైలిలో దాడులు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గుట్కా దందాపై పంజా విసిరారు. వేములవాడ పట్టణంలో నిషేధిత గుట్కా...

వరదసాయం తక్షణమే నిలిపివేయండి

ప్రభుత్వానికి ఈసీ షాక్‌ హైదరాబాద్: ఇటీవల వరదల్లో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం కుటుంబానికి రూ. 10వేల చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగడంతో సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర...

బీజేపీ చాలా అతి చేస్తోంది.. మెడలు వచ్చాల్సిందే

హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో తమ హవా మొదలైందని ఆహా ఓహో అని బీరాలు పోతోందని సీఎం కీసీర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు...

బీజేపీలోకి మాజీ మేయర్‌..

జాతీయ పార్టీ అయిన బీజేపీ తాజాగా రాష్ట్రంలో తన బలం పుంజుకుంటోంది. ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్‌లో ఘనవిజయం సాధించిన కమలం పార్టీ.. గ్రేటర్‌ ఎలక్షన్‌లో తమ సత్తా చూపించాలని చూస్తోంది. అందుకనుగుణంగా...

వారెవ్వా.. ఆగస్త్యా..!

14 ఏళ్లకే డిగ్రీ 14 ఏళ్లకే డిగ్రీ పట్టా పొందాలంటే మామూలు విషయమా. ఇది అసాధ్యమని ఎవరైనా మూకుమ్మడిగా చెబుతారు. కానీ, ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు కాచిగూడకు చెందిన14 ఏళ్ల ఆగస్త్య జైస్వాల్‌....

గ్రేటర్‌ ఎలక్షన్‌ షెడ్యూల్‌.. షాక్‌లో ప్రతిపక్షాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ విషయంలో విపక్షాలకు అధికార టీఆర్‌ఎస్‌ షాక్‌ ఇచ్చిందా..! అంటే ఔననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో సిద్ధమై, ఇతర పార్టీలు సన్నద్ధం కావడానికి ఏమాత్రం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -