end
=
Tuesday, December 2, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఆర్డీవో ఇంట్లో ఏసీబీ దాడులు

రూ. 25లక్షలు, అరకిలో బంగారం స్వాధీనం వెబ్‌డెస్కు : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేటి ఉదయం నుంచే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా ఆమెకు సంబంధించిన...

న్యాయం అడిగితే కులబహిష్కరణ చేశారు….

వ్యవసాయ భూమి గొడవలో ప్రత్యర్థులతో గ్రామ పెద్దలు కుమ్మక్కై తనకు అన్యాయం చేయడంతోపాటు కులబహిష్కరణ చేశారని నిజామాబాద్‌ రూల్‌ మండలం గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత తెలిపారు. అయితే ఆమె దీనికి...

ఏసీబీ వలలో అడిషనల్‌ కలెక్టర్‌

రూ. కోటి 12లక్షలు తీసుకుంటూ పట్టుబడినమెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ డిపార్టుమెంట్‌లో రోజుకో అధికారి బాగోతం వెలుగులోకి వస్తుంది. మొన్న రంగారెడ్డి జిల్లా కీసార మండలంలో తహసీల్దార్‌ నాగరాజు రూ. కోటి 10లక్షలు లంచం...

ఆర్‌వోఆర్ స్థానంలో ‘రైట్స్‌’ బిల్లు..

హైదరాబాద్‌ : రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడంతో పాటు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా హక్కు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌...

పెద్దపులి దాడిలో ఆవు మృతి

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పెద్దపులి కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అడవులకు మేతకు వెళ్లిన పశువులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే భీమారం...

తెలంగాణ పాలిటెక్నిక్‌ ప్రవేశ షెడ్యూలు

తెలంగాణ పాలిసెట్‌(పాలిటెక్నిక్‌) పరీక్షా ఫలితాలను సెప్టెంబర్‌ 9న ప్రకటించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్దమవుతోంది. అయితే దీనికి సబంధించిన వివరాలు ఇలావున్నాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు సెప్టెంబర్‌ 12 నుండి 17 వరకు - అభ్యర్థులు...

పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతితుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన చర్ల గిరిజన ప్రాంతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులతో మరోసారి పరిసర ప్రాంత గిరిజన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు...

జాతీయ రహదారిపై ప్రమాదం – ముగ్గురు మృతి

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయ సురేష్‌(28), సిద్దన్నగౌడ్‌(30),...

‘లవకుశ’లో లవుడు నాగరాజు ఇక లేరు

తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ' అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు....

ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ...

వీఆర్వోలు…రెవెన్యూ రికార్డులు అప్పగించండి

తెలంగాణ సీ.ఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశం రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల...

పశువుల మందపై పెద్దపులి పంజా

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -