పదో తరగతి పరీక్షా సమయాన్ని మరో 30 నిమిషాలు పొడిగిస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్షా సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు...
జూన్ చివరివారంలో నిర్వహించే అవకాశం
పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ చివరి వారంలో పాలిసెట్-2022 నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది....
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల టైమ్టేబుల్ ఖరారైంది. ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మారిన పరీక్షల తేదీల వివరాలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది....
తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్...
కన్వీనర్ గోవర్దన్ వెల్లడి
తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23...
ఆంధ్రప్రదేశ్లో పలు యూనివర్సిటీలకు సంబంధించి జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా తేదీలను ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. EAPCET, ICET, ECET, PG ECET, EdCET,...
హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్వీస్ 2021-2023 సంవత్సరానికి గాను ఎంబీఏలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 12 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను సూచించారు.
అర్హతః బ్యాచిలర్...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం...
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయండిగ్రీ సెకండియర్, ఫైనలియర్ పరీక్షలపై కూడా సమీక్షా
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది....
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన నూతన గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏర్పాటైన తొలి రెసిడెన్షియల్ లా కాలేజీ సిద్దమైంది. లాసెట్లో అర్హత సాధించిన వారు.. రెండో విడత లాసెట్ కౌన్సిలింగ్ ద్వారా...
జేఈఈ మెయిన్-2021 పరీక్ష దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువుంది. వాస్తవానికి చివరితేది జనవరి 16 కాగా, జనవరి 23కు పెంచుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరో అవకాశమిచ్చింది. ఆలస్య రుసుముతో 24వ తేదీ(రేపు)...