end
=
Sunday, February 22, 2026
Homeవార్తలుజాతీయం

జాతీయం

మోడీ పాపులారిటీ పెరిగింది

దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగినట్లు తెలిపిన సర్వేలు Mood of the Nation poll: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వ పాపులారిటీ దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇదే మూడ్ ఆఫ్ ది...

BBC: BBC డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం

బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ ('India: The Modi Question') డాక్యుమెంటరీ (Documentary)పై వివాదం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇప్పటికే దీనిని ప్రదర్శితం చేయొద్దని కేంద్రం ఆదేశాల నడుమ కేరళలో...

Nepal:నేపాల్‌లో భారీ భూకంపం

రిక్టార్ స్కేల్‌పై 5.8 నమోదు నేపాల్‌లో కేంద్రీకృతమైన భూకంపం (Earthquake) ధాటికి భారత దేశ రాజధాని ఢిల్లీ (Capital of India is Delhi)తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించినట్లు అధికారులు...

74వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు

74th Republic Day : ప్రతి యేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గణతంత్రవేడుకలు ఈ సారి మరింత ఘనంగా జరుగనున్నాయి. ఈ 74వ రిపబ్లిక్ డే వేడుకలను పూర్తిగా ఆధునీకరించిన సెంట్రల్ విస్టా...

Rain Alert:రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు!

దేశవ్యాప్తంగా కురుస్తాయంటున్న IMD IMD rain alert : భారతీయ వాతవరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు...

Jammu Kashmir:ఉలిక్కిపడ్డ జమ్ముకశ్మీర్

వరుస పేలుళ్లలో భయాందోళనకు గురైన ప్రజలు జమ్ముకశ్మీర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది! జమ్ము రైల్వేస్టేషన్‌కు (Railway station) సమీపంలో శనివారం ఉదయం ఈ పేలుళ్లు సంభవించాయి. భారత్​జోడో (bharat jodo yatra)యాత్ర ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో...

Sikkim:ప్రభుత్వ ఉద్యోగినులకు వరాల జల్లు

వినూత్న పథకాలకు రూపకల్పన చేస్తున్న సిక్కిం ప్రభుత్వం సిక్కింలో జనాభాను (low fertility rate in Sikkim)పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగినులకు పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. జనాభాను పెంచడం కోసం సిక్కిం...

BBC:మోడీపై BBC తీసిన డాక్యుమెంటరీపై‌ నిషేధం!

ప్రధాని నరేంద్రమోదీపై (PM Modi) 2002 గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ ని ట్విటర్,యూట్యూబ్ ల్లో షేర్ చేయకుండా నిషేధం (Prohibition) విధించారు. డాక్యుమెంటరీ (BBC...

Rajasthan:ప్రియుడికోసం మూడేళ్ల కూతురిని చంపిన తల్లి

అక్రమ సంబంధం (illigal relationship) మోజులో పడి మూడేళ్ల కూతురిని చంపింది ఓ కిరాతక తల్లి. కదులుతున్న రైలు (Train) నుంచి బిడ్డను విసిరేసి దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్...

KERALA:విద్యార్థినులకు రుతుచక్రం, ప్రసూతి సెలవులు

కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం కేరళ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థినులు అందరికీ రుతుచక్రం, (Menstrual) ప్రసూతి సెలవులు (maternity...

Ratan Tata:మరో ట్రస్ట్‌ స్థాపించిన రతన్ టాటా

ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా(Ratan Tata) మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆయన మరికొంత మందికి బాసటగా నిలిచేందుకు మరో ట్రస్ట్‌ను ప్రారంభించారు. ప్రపంచ...

MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక

‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రారంభించనున్న మోడీ భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్‌(MV ganga Vilas)’ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -