end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ యువకుడు వాగు వద్ద సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన...

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి

ఆగివున్న లారీని వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. అనంతరపురం జిల్లా మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం...

డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు !?

తెలంగాణ రెవెన్యూ శాఖలో మార్పులకు శ్రీకారం తెలంగాణ రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో డిప్యూటీ తహసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోన్నట్లు తెలిసింది. దీనికి సబంధించిన జాబితాను రూపొందించినట్లు సమాచారం. 5వ...

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

ఉపాధి కోల్పోయినవారికి మూడు నెలలు సగం జీతం వెబ్‌డెస్కు : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలే కాదు, వారి జీవన ప్రమాణాలను హరిస్తోంది. వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల లక్షలాది మంది...

రైతుబిడ్డే జపాన్ ప్రధాని

సుగాను లాంఛనంగా ఎన్నుకున్న ఆ దేశ పార్లమెంటు వెబ్‌డెస్కు :  జపాన్‌ ప్రధానిగా యోషిహిదే సుగా (71)ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంది. తొలుత ఆయన అధికార పక్షమైన లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నేతగా...

అల్‌ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం

కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పేలుళ్లకు పన్నాగంఆకస్మిక దాడులు నిర్వహించి ఉగ్రవాదులను అరెస్టు చేసిన NIA దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అల్‌ఖైదా ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పశ్చిమబెంగాల్‌,...

సిటీ బస్సులు నడపనున్న APSRTC

సిటీ బస్సుల్లో 60 శాతం మాత్రమే ప్రయాణీకుల అనుమతిప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ 19 నిబంధనలు పాటించాలిసిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఆరు నెలలుగా ప్రజా రవాణా...

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఆందోల్: సంగారెడ్డి జిల్లా లోని అందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోసానిపేట కు చెందిన అవుసలి భాస్కర్ (40) అనే...

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని రోజుల పాటు రాష్ర్టంలో పలు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం...

కరోనా వైరస్‌తో మాదాపూర్‌ ఎస్‌.ఐ మృతి

తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్‌ బారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. పోలీసు శాఖలో కూడా వందలాది మంది పోలీసులు ఉద్యోగులు కోవిడ్‌ 19 బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా...

ప్రగతిభవన్‌ ముందు నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ సాధించిన కూడా ఉపాధి, ఉద్యోగాలు కరువుయువ ఆటో డ్రైవర్‌ చందర్‌ ఆవేదనప్రగతిభవన్‌ ముందు కిరోసిన్‌ పోసుకొని ఆత్మాహత్యాయత్నం తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, చివరికి తెలంగాణ సాధించిన...

దేశద్రోహం… పాకిస్తాన్‌ మిలిటరీకి కీలక సమాచారం

భారతదేశ మిలిటరీ ఇంజనీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న సైనిక ఉద్యోగి భారతదేశ రక్షణ విభాగానికి చెందిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సైనిక నిఘా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -