end
=
Thursday, February 19, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

హైదరాబాద్‌లో భారీ వర్షం

ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు...

బంజారాహిల్స్‌లో కోట్లలో హవాలా డబ్బు సీజ్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా సొమ్మును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఓ కారులో నలుగురు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన...

పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సింది!

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి పది నిమిషాల్లోఇంటికి చేరిపోతారు. కానీ ఈలోపే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురిని మింగేసింది. ఈ ఘటన అనంతరపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగింది. చిత్తూరు...

30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

హైదరాబాద్‌ రైల్వే నిలయం రెండు రోజుల పాటు మూసివేత కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో కూడా ఉద్యోగులను వణికిస్తుంది. ఎవరో ఎక్కడో చేసిన పొరపాటు వల్ల ప్రభుత్వ, ప్రైవేటు...

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల గత రెండు రోజులుగా దక్షిణాది రాష్ర్టాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ద్రోణి వల్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా...

భారీగా గంజాయి కట్టలు పట్టివేత

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం...

జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

వ్యవసాయేతర భూముల బాధ్యత సబ్‌ రిజిస్ట్రార్లకురిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌గ్రెడేషన్‌ అన్నీ ఒకేసారిఅసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి వెబ్‌ డెస్కు : రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అసెంబ్లీలో నూతన...

బంగాళాఖాతంలో అల్పపడీనం

రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ...

రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతుంది : సీఎం కేసీఆర్‌

ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ భూముల స్వాధీనం తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ ప్రతిపక్ష...

డిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చా?

అడ్వకేట్‌ జనరల్‌ను విచారించిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు...

పంట‌ల సాగులో సందేహాల‌ను నివృత్తి చేసుకొండి

జిల్లా వ్య‌వ‌సాయాధికారి న‌ర్సింహ్మ‌రావు అందోల్ః రైతుల‌కు పంట‌ల్లో ఏమైనా సందేహాలుంటే మండ‌ల వ్య‌వ‌సాయ‌, విస్త‌ర‌ణ అధికారుల‌ను సంప్ర‌దించి, సందేహాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని జిల్లా వ్య‌వ‌సాయాధికారి న‌ర్సింహ్మ‌రావు సూచించారు. పంట‌ల సాగు వివ‌రాల త‌నిఖీలో...

సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కారకులను శిక్షించాలని సూసైడ్ నోట్... ఆందోల్ : పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాంలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -