టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. 251వ వన్డేలు ఆడిన...
-202 పరుగులకే పరిమితమైన ఆస్ట్రేలియా-రాణించిన పాండ్యా, కెప్టెన్ కోహ్లి-బౌలింగ్లో ఆకట్టుకున్న షార్దూల్, నటరాజన్, బుమ్రా
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ వన్డేలో టీమిండియా విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్ను...
రికార్డుల కింగ్, భారతజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లి 89 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్...
సిడ్నీ: ఆసీస్తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆస్ట్రేలియా సిరీస్ను గెలుచుకుంది. రెండో వన్డేలోనూ భారీ పరుగులు చేసిన ఆసీస్ 51...
సిడ్నీ: భారత్తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 375 పరుగులు సాధించింది. లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50...
సిడ్ని: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. టీమిండియాతో తొలి వన్డేకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఫించ్ మీడియాతో మాట్లాడుతూ.. బహుశా ఆల్టైం గ్రేట్ వన్డే ప్లేయర్...
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా(60) మరణించారు. గుండెపోటుతో ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు. ఇటీవలే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన...
ఆస్ట్రేలియాతో జరగనున్న 4 టెస్టుల సిరీస్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై ఇండియాకు తిరిగిరానున్నాడు. విరాట్ స్థానంలో వైస్ కెప్టెన్...
ఆసీస్ క్రికెటర్లకు కోచ్ లాంగర్ సూచన
సిడ్నీ: భారత్తో జరిగే సుదీర్ఘ సిరీస్లో ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సూచించారు. స్లెడ్జింగ్ పేరిట హద్దులు...
మహిళల టీ20 వరల్డ్కప్ టోర్నీ వాయిదా పడింది. దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన ఈ మెగా టోర్నీ.. 2023 సంవత్సరానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్...
ఆస్ట్రేలియాతో భారత్.. 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచులాడనుంది. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లకు కెప్టెన్ కోహ్లి అందుబాటులో ఉంటాడు. కానీ, చివరి మూడు టెస్టులకు అతను జట్టుతో ఉండడు. వ్యక్తిగత...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్లో కేవలం ఒక టెస్టు మాత్రమే అందుబాటులో ఉంటాడు . అనంతరం అతను వెటర్నరీ లీవ్పై స్వదేశానికి తిరిగిరానున్నాడు. కాగా, కెప్టెన్ కోహ్లి...