end
=
Wednesday, May 29, 2024
సినీమామంత్రిని కలిసిన దిల్ రాజు దంపతులు
- Advertisment -

మంత్రిని కలిసిన దిల్ రాజు దంపతులు

- Advertisment -
- Advertisment -

వెబ్‌డెస్కు : రాష్ట్ర పంచాయ‌తీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దంప‌తుల‌ని సినీ నిర్మాత దిల్ రాజు దంప‌తులు హైద‌రాబాద్ లో ఓ కార్య‌క్ర‌మంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు దంపుత‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఉషా ద‌యాక‌ర్ రావు దంప‌తులు పెళ్ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే వారికి నూత‌న ప‌ట్టు వ‌స్త్రాల‌ను బ‌హూక‌రించారు. దిల్ రాజు పెళ్లి త‌ర్వాత ఈ ఇరువురి దంప‌తులు క‌లుసుకోలేక‌పోయారు. అనుకోకుండా కలుసుకోవ‌డంతో అప్యాయ‌త‌ల‌ను పంచుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -